హెడ్గేవార్
డా.హెడ్గేవార్ 1889లో మరాఠీ నూతన సంవత్సర పర్వదినాన నాగపూర్ లోని ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. హెడ్గేవార్ పూర్వీకులు తెలంగాణ లోని మహారాష్ట్ర సరిహద్దుకుసమీపానగల బోధన్ తాలూకాలోని కందకుర్తి అనే చిన్న గ్రామానికి చెందినవారు. ఇతని పూర్తిపేరు కేశవ్ బాలిరామ్ హెగ్డేవర్.. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్ లచే స్థాపించిన "హిందుస్థాన్ రిపబ్లికన్ అసోషియేషన్"లో ముఖ్య కార్యకర్తగా ఉంటూ, బ్రిటీషు వారితో చేతులు కలిపి సంస్థ విషయాలలో గూఢచర్యం చేసేవాడు ఈ కేశవ్ బాలిరామ్ హెగ్డేవర్. 1925 సంవత్సరం "కకోరీ రైలు దోపిడీ" విచారణలో బ్రిటీష్ వారికి రహస్యంగా సహకారం అందించి, రాం ప్రసాద్ బిస్మిల్ మరియు అశ్రఫుల్లా ఖాన్ వంటి దేశభక్తులకు మరణ శిక్షలు పడడానికి కారణం అయినాడు. అది జరిగి రెండు నెలల తరువాత దేశభక్తి కలిగి దుందుడుకు స్వభావం కలిగిన యువతను, బ్రిటీష్ వ్యతిరేక/ స్వతంత్ర ఉద్యమాలు చేయకుండా మళ్ళించడానికి హెగ్డేవర్, బ్రిటీష్ వారి ప్రోద్బలంతో "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్" ను 1925లో నాగపూర...