Posts

Showing posts from January, 2022

భగవద్గీతను ఎందుకు రాశారు?

భగవద్గీతను ఎందుకు రాశారు?           భగవద్గీత అంటే భగవంతుని గీత (పాట )అని అర్థం. మహాభారత కథలో కురు క్షేత్రంలో జరిగిన యుద్ధం ప్రారంభ  సమయంలో పాండవ మధ్యముడైన అర్జునుడు తన ఎదుటి పక్షం లో  ఉన్న బంధువులను గురువులను చూచి వారందరినీ తాను చంపడం ఇష్టం లేక బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు .ఆ సందర్భంలో అర్జునునికి రథసారథిగా ఉన్న  శ్రీ కృష్ణునికి అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ లోని భావాలే భగవద్గీత. ఇది మహాభారతంలో భీష్మ పర్వం లో 700 శ్లోకాలతో ( పద్యాలతో) 18 భాగాలుగా ఉంది. దీనిని సంస్కృతంలో వ్యాసుడు రచించారని అందరూ నమ్ముతారు. అయితే క్రీ.పూ.1000 లలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా  8000 శ్లోకాలతో 'జయం' పేరుతో వ్యాసుడు ఒక కావ్యాన్ని రాస్తే, దానికి క్రీ. పూ. 400_ క్రీ.శ 400 మధ్యలో ఇతర పండితుల ద్వారా అనేక    కథలను కలుపుతూ మహాభారతం గా  రచింపబడినదని  చరిత్రకారులు నిర్ణయించారు. ప్రారంభంలో భగవద్గీత మహాభారతంలో లేదని తన తదనంతర కాలంలో భగవద్గీతను మహాభారత యుద్ధ ఘట్టం  లోకి చేర్చారని  చరిత్రకారులు భావిస్తున్నారు. దీనికి కారణం కురుక్షేత్రంలో జరిపిన ...

మనువాదం అంటే ఏమిటి

*మనువాదం అంటే ఏమిటి?* మనువాద మంటే సంకుచిత తత్వం, మనుష్యులను తన సాటి మనుషులుగా  చూడక పోవడం, మానవత్వం లేక పోవడం, సమాజంలో కులం ఆధారంగా హెచ్చుతగ్గులను పాటించడం, తాను, తనకు సంబంధించిన వారే అభివృద్ధి చెందాలను కోవడం, ఇతర కులాల వారిని అణచి వేయాలని చూడడం, దోపిడీ చేయాలని కోవడం, కర్మ సిద్ధాంతం పాటిస్తూ  హేతుబద్ధంగా ఆలోచించక పోవడం, స్త్రీలు - ఇతర కులాల  ఎదుగుదలను సహించలేక పోవడం, హిందూ సంప్రదాయాలను పాటించడం. ఈ లక్షణాలున్న వారందరూ మనువాదులతో సమానమే మనువాదానికి మూలం కులవాదం. అది భారతీయుల రక్తంలో జీర్ణించుకు పోయింది. మనం మనువాదులుగా జీవించినంత కాలం మనం, మన దేశం అభివృద్ధి చెందదు.  హిందూ మతానికి ఆయువు పట్టైన  కుల తత్వాన్ని, ఆ మత సంప్రదాయాలను పాటించడం ద్వారా  అగ్రవర్ణాల వారు ఆర్థికంగా లబ్ది పొందుతారు.      కానీ క్రింది కులాలుగా చెప్పబడుతున్న వారికి కులం ద్వారా ఎలాంటి ఉపయోగాలు లేకపోయినా కులాన్ని, హిందూ మత సంప్రదాయాలను తప్పకుండా పాటిస్తూ వారు కూడా మనువాదులుగా జీవిస్తున్నారు.  హిందూ మతం లో కుల వ్యవస్థ ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ. రాజకీయ అధికారం ద్వారా అమలు చేసిన...

తెలుగు సాహిత్యంలో మనవవాదానికి ఆద్యుడు

Image
తెలుగు సాహిత్యంలో మనవవాదానికి ఆద్యుడు      త్రిపురనేని రామస్వామి, విజయవాడ కళాక్షేత్రం తెలుగునాట హేతువాద ఉద్యమానికి బలమైన పునాదులు వేసిన వారిలో రామస్వామి ఒకరు. కవిరాజుగా పేరు పొందిన త్రిపురనేనిని హేతువాదం, మానవవాదాలను తెలుగు సాహిత్యంలోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు. త్రిపురనేని రామస్వామి 1887 జనవరి 15 న కృష్ణా జిల్లా, అంగలూరు గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. రామస్వామి రైతు కుటుంబములో పుట్టినా చిన్నప్పటినుడి సాహితీ జిజ్ఞాసతో పెరిగారు. తన 23వ యేట మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైనారు. ఆదే సంవత్సరము ఆయన పల్నాటి యుద్ధము ఆధారముగా కారెంపూడి కదనం, మహాభారత యుద్ధము ఆధారముగా కురుక్షేత్ర సంగ్రామం అను రెండు నాటికలు రచించారు. 1911లో ఇంటర్మీడియట్ చదవడానికి బందరు లోని నోబుల్ కళాశాలలో చేరారు. అక్కడ ఉన్న కాలములో అవధానము చేసి తన సాహితీ నైపుణ్యమును, అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించారు. 1914లో న్యాయ శాస్త్రం చదివేందుకు డబ్లిన్ వెళ్లారు. అక్కడ న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యము, ఆధునిక ఐరోపా సంస్కృతి కూడా అధ్యయనం చేసారు. రామస్వామి భారతదేశం తిరిగి వచ్చిన త...

కులాల గుట్టు విప్పిన జన్యు పరిశోధనలు.

కులాల గుట్టు విప్పిన జన్యు పరిశోధనలు..!! ————————————————————— భారతదేశ మూలవాసులెవరు? ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చిన వారెవరు? తేల్చుకోవడానికి - కాలక్రమంలో ఇక్కడ కులాలు ఎలా పుట్టాయన్నదానికీ - ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన జన్యుపరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. మైఖేల్‌ బమ్‌శద్‌, తూమస్‌ కిమిసిలిడ్‌, లిన్‌.బి.జుర్డేలు.. వారు జరిపిన పరిశోధనల సారాంశాన్ని క్రోడీకరించి ప్రకటించారు. భారత ఉపఖండంలో జీవిస్తున్న ఒక బిలియన్‌ ప్రజల మూలాల గూర్చి తెలుసుకోవడానికి ఈ పరిశోధనలు జరిగాయి. ఇండో యూరోపియన్‌ భాష మాట్లాడేవారు కొందరు ఉత్తరాన పశ్చిమ దిశ నుంచి అంటే యురేషియా (యూరోప్‌+ఆసియా) నుంచి వలసలు వచ్చి ద్రావిడ భాషలు మాట్లాడే దక్షిణ భారతీయులతో కలిసి, క్రమంగా హిందూ కులవ్యవస్థకు పునాదులు వేశారని, అక్కడి మూలవాసుల్ని అణగదొక్కి దేవుళ్ళ పరుతో ధర్మ ప్రబోధాలు చేస్తూ, వారిపై ఆధిపత్యం సాగించారని తేలింది. మూడు నుంచి ఎనిమిది వేల మధ్య కాలంలో ఆనటోలియా, కాకేసస్‌ వంటి ప్రాంతాల నుంచి యురేషియన్లు వచ్చి - ప్రాంతీయ స్థితిగతులపై అవగాహన పెంచుకుని, భూములు ఆక్రమించుకుని, మూలవాసుల్ని బానిసలుగా మార్చి, హిందూ కులవ్యవస్థను ప్రతిష్టాప...

Hindu article on Aryans

https://www.google.com/amp/s/www.thehindu.com/society/history-and-culture/theres-no-confusion-the-new-reports-clearly-confirm-arya-migration-into-india/article29409611.ece/amp/

పెరియార్ రామస్వామి లోకాయత దృక్పథం

Image
ఇగోక ఓడిపోయిన  ఓఈదృఓఈఒఓఈఈఓ  ఓఓకఈకృల                                               (pc: fb) periyaartదఇథగిఓఇ దడదడలాడుతున్నది,దశలో ఇల్లుగలాయన రఋఋదదర ఒఈఓ పెరియార్ రామస్వామి  లోకాయత  దృక్పథం             భారత దేశంలో సింధు నాగరికత తర్వాత కాలం నుండి  ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసినవారు చార్వాకులు.వీరినే లోకాయతులు( లోకమంతా ఉన్నవాఘ దరు) అని పిలిచేవారు. వీరు పూర్తిగారర భౌతికవాదులు.వీరు వేదాలను,దేదృవుడి భావనను తిరస్కరించారు. వీరి పరంపర మధ్యయుగాల్లో మిణుకు మిణుకు మనింది. వేమన, తిరువల్లువార్ లాంటి వారు ఒకరిద్దరు తప్ప మరెవ్వరూ మనకు కనపడరు.            ఆధునిక కాలంలో వీరి లాగా సమాజం ముందుకు వచ్చి యావత్ ప్రపంచాన్ని కదిలించిన వారు పెరియార్. మన ఆంధ్రప్రదేశ్లో గోరా  ఒకరు. చార్వాక తాత్విక చింతనే ఆయుధంగా ఆయన పలు రచనలు, ప్రసంగాలతో ఉద్యమం కొనసాగించాడు. తన జీవితాన్నే ఉద్యమం చేసుకున్న ధీరుడు  ...

జెండర్ విప్లవ వైతాళికురాలు

జెండర్ విప్లవ వైతాళికురాలు ప్రొఫెసర్ తాటికొండ రమేష్ వైస్- ఛాన్సలర్, కాకతీయ యూనివర్సిటీ                                             (రేపు సావిత్రిబాయి ఫూలే జయంతి) ఆంధ్రజ్యోతి Jan 2 2022 @ 02:55AM ప్రపంచ వ్యాప్తంగా తాత్వికులకు, ఉద్యమకారులకు, పోరాట వీరులకు బాసటగా నిలిచిన స్త్రీలలో సావిత్రిబాయి ఫూలే అద్వితీయురాలు. కారల్ మార్క్‌్సకు జెన్నీ ఉద్యమాలలో వెన్నుదట్టి ఎంతో సహకారాన్ని అందించింది. సావిత్రి బాయి తన భర్త జ్యోతిరావు ఫూలే నిర్వహించిన సమస్త ఉద్యమాలలో ఆయనకు అండగా నిలిచింది. స్వీయ సృజనాత్మకతను, వ్యక్తిత్వాన్ని చాటి పలు విషయాలను చరిత్రకు అందించింది. మహారాష్ట్ర సతారా జిల్లాలో నయగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న సావిత్రిబాయి పూలే ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆమె తన 9వ యేట పన్నెండేళ్ల జ్యోతిరావు పూలేను వివాహం చేసుకున్నారు. సామాజిక మార్పుకు, చైతన్యానికి, లింగ సమానత్వానికి విద్యే ఆయుధమని ఫూలే దంపతులు భావించారు. భారతదేశం వెనుకబడటానికి కారణం దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు విద్య లేకపోవడమే అ...