ఆర్. ఎస్. ఎస్. తాత్విక చింతన
స్వాతంత్ర్య పోరాటానికి ఎలాంటి మద్దతు ఇవ్వకపోగా, చివరకి గాంధీ గారి మరణానికి కారణం అయ్యారు. గాంధీ గారి మరణం తర్వాత, RSS పై ప్రభుత్వమ్ నిషేధం విధించింది. ఆ నిషేధం ఎత్తివేయటానికి, RSS ఇకపై రాజకీయాల్లో పాల్గొనమనీ, సాంస్కృతిక సంస్థ గానే ఉంటామనీ, అప్పటి ఉప ప్రధాని పటేల్ గారికి వాగ్దానం చేశారు. తర్వాత కాలంలో ఈ వాగ్దానాన్ని తుంగలో తొక్కారు. ఇక్కడ కాంగ్రెస్ యొక్క ముందుచూపు లేని రాజకీయాన్ని, ముస్లిం appeasement గా చిత్రీకరిస్తూ హిందూ మహాసభ మరియు rss ఆడిన రాజకీయం చూస్తే నేటికీ అది కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ 100 యేళ్లు అయినా ఇంకా పాఠాలు నేర్చుకోలేదు దీని నించి. Lucknow pact లో ముస్లిం లీగ్ ని జాతీయపోరాటం లో involve చెయ్యడానికి communal electorate కి కాంగ్రెస్ మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. అదే విధంగా 1931లో INC కరాచీ సమావేశంలో, ప్రాథమిక హక్కుల తీర్మానంలో, మైనారిటీ లకు ప్రత్యేక హక్కులని కల్పించారు. ఇది సహజంగానే RSS కు నచ్చలేదు. ఇక RSS లౌకిక వాదం కి అర్థమే తెలియదు. అప్పట్లోనే ఆ కల్లోలానికి వాళ్ళు వెతికినా మార్గం ఆవు తల్లి. ముస్లిం లీగ్ కి వ్యతిరేకంగా cow slaughter రాజకీయాలు ఉధృతం చేసింది. ఇక్క...