Posts

Showing posts from July, 2020

Brief story of Mahanbharat(jayam)

Image
Shantanu marries Ganga  Shantanu, the king of Hastinapura, has a short-lived marriage with the tribal woman Ganga and has a son, Devavrata (later to be called Bhishma, a great warrior), who becomes the heir apparent.  Shantanu marries again  Satyavati               Many years later, when King Shantanu goes hunting, he sees Satyavati, the daughter of the chief of fisherman, and asks her father for her hand.  Her father refuses to consent to the marriage unless Shantanu promises to make any future son of Satyavati the king upon his death. To resolve his father's dilemma, Devavrata agrees to relinquish his right to the throne. As the fisherman is not sure about the prince's children honouring the promise, Devavrata also takes a vow of lifelong celibacy to guarantee his father's promise.                       Shantanu has two sons by Satyavati, Chitrāngada an...

Historicity of Mahabharatha

Image
The historicity of the Kurukshetra War is unclear. Many historians estimate the date of the Kurukshetra war to Iron Age India of the 10th century BCE.The setting of the epic has a historical precedent in Iron Age (Vedic) India, where the Kuru kingdom was the center of political power during roughly 1200 to 800 BCE.A dynastic conflict of the period could have been the inspiration for the Jaya, the foundation on which the Mahābhārata corpus was built, with a climactic battle eventually coming to be viewed as an epochal event. Puranic literature presents genealogical lists associated with the Mahābhārata narrative. The evidence of the Puranas is of two kinds. Of the first kind, there is the direct statement that there were 1015 (or 1050) years between the birth of Parikshit (Arjuna's grandson) and the accession of Mahapadma Nanda (400-329 BCE), which would yield an estimate of about 1400 BCE for the Bharata battle.  However, this would imply improbably long rei...

కుజగ్రహంపై జీవం కోసం శోధన

Image
మనుషులు తమ ఆధునిక విజ్ఞానంతో ఇంకొక మెట్టు ఎక్కబోతున్నారు. ఇప్పటి వరకు భూమి మీద మాత్రమే జీవాన్ని గమనించిన మనం, ఇప్పుడు mars మీద, అంటే కుజ గ్రహం లేదా అంగారక గ్రహం మీద జీవం కోసం వెతకబోతున్నాం. గతంలో పంపించిన రోవర్ల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా అంగారక గ్రహం పై  కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం నీటి సరస్సులు ఉండేవని, 4000 కిలోమీటర్ల పొడవున్న లోయల్లో నదులు, నదుల వ్యవస్థ ఉండేవని తెలుస్తోంది. ఇంత పొడుగున నదీ ప్రవాహ లోయలు భూమి పైన కూడా లేవు.  ఈ నేపథ్యంలో భూమి బయట జీవపరిశోధన (astrobiology)లో భాగంగా NASA వారి *Perseverance రోవర్* 30-జులై 7:50 AM EDT (5:30 PM IST) న రోదసిలోకి దూసుకుపోనుంది. ఏడు నెలల పాటు అంతరిక్షంలో ప్రయాణం చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి లో అంగారక గ్రహం మీదకి చేరుకుని కనీసం ఒక mars year, అంటే 687 భూమి రోజుల పాటు పరిశీలనలు చేయబోతోంది.  అక్కడ శాంపిల్స్ సేకరించి భద్రపరుస్తుంది. వాటిని భూమికి తీసుకువచ్చి ఇక్కడ ల్యాబ్స్ లో పరిశోధన చేయాలన్న ప్రణాళిక ఉన్నది. గతంలో చంద్రుడి మీద శాంపిల్స్ తీసుకుని ఇక్కడ ఇలాగే పరిశోధన చేయడం జరిగింది.  ఈ Perseverance రోవర్ తో బ...

కురు,యదు,నాగుల మధ్య ఘర్షణే మహాభారతం

Image
           మహాభారత కాలం నాటికి గంగా నది ప్రాంతంలో కురు,యదు,నాగులు అనే మూడు తెగలుండేవి.కురు ప్రాంతానికి దక్షిణంగా మధురలో యాదవులుండేవారు.వీరుపశు పోషకులు.వీరే గాక వీరి చుట్టూ చాలా ఇతర తెగలు అడవుల్లో ఉండేవారు.వీరందరిని నాగ జాతి వారుగా పేరొందారు.కారణం వీరిలో చాలామంది నాగుల్ని పూజించేవారు. కొంతమంది పామును తెగకు చిహ్నంగా పెట్టుకునేవారు.ఆ రోజుల్లో ప్రతి గిరిజన తెగకుఒక గుర్తు ఉండేది.అది ఏదో ఒక జంతువో, చెట్టో ఉండేది.కురు,యదు,నాగుల మధ్య జరిగిన సంఘర్షణే భారతంకథలోకి వచ్చింది. నాగ జాతి ప్రజలే ఇక్కడి మూలవాసులని చాలామంది భావిస్తున్నారు.        మహాభారత కథ  నాగజాతిని అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన జనమేజయుడు సర్పయాగం అనే యజ్ఞం చేయడంతో ప్రారంభమవు తుంది.ఆ యజ్ఞ సమయంలో వైశంపాయనుడు జనమేజయునికి చెప్పిన కథే భారతం.          నాగులు అనే ఆటవిక తెగ దేశమంతటా విస్తరించిన చాలా బలవంతులైన తెగని అర్థమవుతుంది.లేకుంటే ప్రతిన బూని మరీ యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు. నాగజాతి వారే ఈ దేశ మూలవాసులు. చివరికి నాగజాతి నాశనం కాకుండా యజ్...

మహా భారతం నుంచి ఏం నేర్చుకుంటాం?

Image
            భారతాన్ని అనువాదం చేసిన కవులు, వ్యాస మూలంలో ఎంత అవసరమైన సందర్భాల్లో కూడా అణువంత విమర్శ అయినా చెయ్యలేదు. ప్రతి ధర్మానికి పొగడ్తలే తప్ప రెండో లక్షణం లేదు.          భారతంలో వందలాది కధలు వున్నా, ఏ రెండు కధలు చెప్పే అంశాలకి తేడా లేదు. చెప్పే ధర్మాలకీ తేడా లేదు. అన్నిటి గుణమూ, అన్నిటి సారాంశమూ, ఒకటే. చాతుర్వర్ణాలూ, రాజుల ఈశ్వరత్వమూ, పురుషులకు భోగాలూ, స్త్రీలకు త్యాగాలూ, అన్ని చోట్లా అవే. అసలు కథా నాయకుడైన ధర్మరాజు వెన్నెల పాలనలో, సమస్త రుగ్మతలూ ఉన్నాయి. కలిమి లేములు, సేవకులూ, యాచకులూ,సానులూ, బందిపోటు దొంగలూ, కేవలం దానాలే హక్కుగా బతికే సోమరుల మందలూ, అన్ని కధల్లోనూ అవే.       మహా భారతం, చరిత్రని చూపించే గ్రంధమా కాదా? - అనే ప్రశ్న,మొట్ట మొదటి ప్రశ్న.         ఏ కట్టు కధ అయినా ఎంతో కొంత చరిత్రను చూపిస్తుంది. ఏ కట్టు కథలో అయినా, మానవ చరిత్ర లక్షణాలే కనపడతాయి. ఒకళ్ళ పశువుల్ని ఒకళ్ళు ఎత్తుకు పోయారంటే, చారెడు భూమి కోసం తలలు నరికే యుద్ధాలు చేసుకున్నారంటే, ఒక మగ వాడి చితిలో ఒక ఆడదాన్ని ...

Was mahabharata written in ancient days?

Image
The Mahabharata is the longest form of poetry - so it was ONLY oral poetry till the 6th century BC or till maybe 3rd century BC and mixed several generations of true and fictional stories as one sequence of events and inflated it with mythology and hyperbole, Any relation between actual events in real world and Mahabharata are only dramatic exaggerations meant a Memorization aids. Literacy did not really take off in India till 6th cent BC and the fact that all Indian languages have scripts now is something Indians have to Thank both Buddhist Missionaries and Achaemenid Parsa rulers for ( Koresh( Kuru-Kshahiya/Cyrus) and Daryavahu(Dara-bahu/Darius) ). The fact that both VedaVyasa and Valmiki were considered originally outcaste is enough evidence they were actually LITERATE Buddhist Bhikkus who were of semi tribal background who were rewarded to put these pieces of poetry into Writing , likely by a Hindu Rulers of the Kuru & Ikhsvaku clans who realized literacy was catchi...

ఆచార్యత్రయం

          బౌద్ధం ఒక సామాజిక విప్లవశక్తిగా, సాంస్కృతిక పరిణామ రూపంప్రజ్వలిస్తూ ముందుకొస్తున్న నాడు దాని పునాదులను కుదిపి హిందూ పునరుద్ధరం వాదానికి కంచుకోటలు నిర్మించిన దుష్ట ఆధ్యాత్మిక వాద త్రయం ఆచార్యత్రయంగా ప్రసిద్ధి చెందింది. వీరు హిందూ రాజ్యాన్ని, హిందూ ఆధ్యాత్మిక వాదాన్ని గజిబిజి చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించి తాత్త్విక పునాదిని చెరిపివేసి భావవాదానికుండే అన్ని చీకటి గదులను తెరిచారు. భావవాదపు గాఢాంధకారపు లోయల్ని సృష్టించి, ప్రజల్ని ఆధ్యాత్మిక అనుభూతికి గురి చేసి ఆ లోయల్లోకి నెట్టారు.        శంకరరామానుజ, మధ్వాచార్యులుగా ప్రసిద్ధి చెందిన ఈ ఆచార్య త్రయం హిందూ రాజ్యాలు బలంగా కొనసాగుతున్న కాలంలో వర్ధిల్లారు. సుమారు 8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం దాకా ఈ హిందూ సమాజం వీరి తత్వాలతో, భావాలతో, గానాలతో, ధ్యానాలతో, వాదాలతో, వివాదాలతో, ఖండనలతో, మండనలతో, అనుకూల-ప్రతికూల వైరుధ్యాలతో ముక్కలు ముక్కలై భావవాదంలోకి దిగబడిపోయింది.          బౌద్ధ కళను, సాహిత్యాన్ని, స్థూపాలను   శిధిలం చేసి, వాటి పునాదులపై హిందూ మత ధార్మిక వ్...

శంకరుని మిథ్యా వాదాన్ని ఖండించిన మధ్వాచార్య ద్వైత సిద్ధాంతం.

Image
ఆత్మ వేరు.పరమాత్మ వేరు.ఈ ప్రపంచం మిథ్య‌‌‌ కాదు. ఆత్మ కూడా మిథ్య కాదు.కొన్ని ఆత్మలు మంచివి.కొన్ని పనికిరానివి.మంచివాటికి మాత్రమే మోక్షం లభిస్తుంది.అంటే అవి పెద్ద పరమాత్మ లో కలిసిపోతాయి. ఈ ఆత్మ లన్నింటికీ పెద్దగా ఉన్న పరమాత్మను వాసుదేవుని పేర్కొన్నారు.  ఆయనే ఈ సృష్టికి మూల కారకుడు అంటూ రామానుజుల సిద్దాంతానికి కొనసాగింపు నిచ్చిన సిద్దాంతం మధ్వాచార్యులది.       ఆయన తన సిద్ధాంతాన్ని ద్వైత సిద్ధాంతం అన్నారు. దీన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు వ్రాసాడు. ఇంకా రుగ్వేదంలోని మొదటి 40 సూక్తాలకు, భారత భాగవతాలకు వ్యాఖ్యానం రాశాడు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించాడు. మద్వాచార్యులు కర్నాటక లోని ఉడిపి వద్ద నున్న పాజక గ్రామంలో క్రీ.శ. 1238 సంవత్సరంలో మధ్యగేహ భట్ట, వేదవతి దంపతులకు  విజయదశమి రోజున జన్మించారు. ఇతని జీవిత కథను  నారాయణ పండితాచార్య రచించారు. అతనికి మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినారు. తరువాత కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులుగా  ప్రసిద్ధులయ్యారు.   పదకొండేళ్ళ  వయసుల...

శంకరుని మిథ్యా వాదాన్ని ఖండించిన రామానుజులు

Image
        శంకరుని తరువాత సుమారు 200 సంవత్సరాలకు  రామానుజులు క్రీ.శ. 1017లో  శ్రీ పెరంబుదూరు (తమిళనాడు)లో (ఇప్పుడది  భూతపురి)  కాంతమతి,కేశవాచార్య దంపతులకు జన్మించారు. చెన్నై పట్టణానికి సుమారు 25 కి.మీ.దూరంలో ఉంది. తండ్రి వద్ద, కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్ద ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. శ్రీరంగ కేంద్రంగా చేసుకుని తన కృషిని కొనసాగించారు. బ్రహ్మసూత్రాల పైనా, భగవద్గీత పై భాష్యాలు రచించారు. ఈయన దాదాపు 123 సంవత్సరాలు తన సిద్ధాంతాలను ప్రచారం చేశారు.          రామానుజులు  నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరీ మంత్రాన్ని దేవాలయం పైకి ఎక్కి అందరికీ వినిపించేలా చెప్పడం ద్వారా  సర్వమత(అన్ని రకాల దేవుళ్ళను) సమదృష్టిని ప్రచారం చేశారు.వేదాలలో 'భగ' అన్న దేవుడి ప్రస్తావన ఉంది. భగ అనే దేవుడు అన్నీ శుభం జరిగేలా ఆశీర్వదించే దేవుడని వేదకాలంలో నమ్మేవారు.         అట్టడుగున ఉన్న  ప్రజలందరూ భగవంతుని తత్వం అర్థం చేసుకోవాలని బోధించాడు. అందరూ ఆలయప్రవేశం చేసుకోవచ్చన్నారు. దేవునికి పూజ చేయడానికి, దేవుని అనుగ్ర...

మంత్రాల గని అధర్వణవేదం

           భృగు మహర్షి శిష్యుడైన అధర్వుడు పురోహితుడు, మాంత్రికుడు కూడా. ఈ అధర్వుడు, అంగీరసులు బ్రహ్మకు పుట్టారని చెపుతారు. ఆయన తల్లిని గురించి అసలు చెప్పరు.  ఈ వేదాల గురించి గొప్పగా చెప్పేవారు అధర్వ, బ్రహ్మకు పుట్టారని చెప్పడాన్ని మూఢంగా నమ్మేస్తారు. ఈ అధర్వుడు చెప్పిన మంత్రాలను అధర్వణవేదం అన్నారు. అధర్వణ వేదం మంత్రాల సముదాయం. రకరకాలైన కోరికలను తీర్చుకోవడానికి  మంత్రాలు చదివేవారు. జ్వరం తగ్గడానికి ఒక మంత్రం, తేలు విషం విరుగుడుకు ఒక మంత్రం. ఇలా ప్రతిదానికి ఒక మంత్రం చదివేవారు.            ప్రపంచంలో పలుచోట్ల ఈ మంత్రాల్లో పోలికలు ఉండటం ఆశ్చర్యం. ఉత్తర అమెరికా లోని ఇండియన్స్ లోనూ,ఆఫ్రికాలోని నీగ్రో జాతిలో, మంగోలియన్లలోమా, ఐరోపాలో వుండే పల్లెవాసుల్లో, అధర్వణ వేదంలో వున్న మంత్రాలను పోలివున్నాయి. అధర్వణ వేదంలో వున్నవన్నీ మంత్రాలే.       మూత్ర సమస్య వున్నప్పుడు ఆ జబ్బు పోవడానికి 3వ సూక్తంలో మొదటి మంత్రం ఇలా చెపుతుంది. "శరజనకుని వర్జమ్ముని శతబల సంమృతుని మేమెరుగుదము. ఓ మూత్ర రోగస్తుడా ! పృధివిపై నిషేచనతో నీ శ...

యజ్ఞయాగాదుల యజుర్వేదం

         యజుర్వేదంలో శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం అని రెండు శాఖలున్నాయి. మొదటి దాంట్లో క్రతువులందు ఉపయోగపడే మంత్రాలుంటే, రెండో దాంట్లో యజ్ఞయాగాది క్రతువులను గురించి ఉన్నాయి. వీటిల్లో గద్యరూపంలో పద్యరూపంలో వున్న వాటిని 'యజుస్" అంటారు.         యజ అంటే దేవతలను ఆరాధించడం అని అర్థం. యాగమును నెరవేర్చునది యజుర్వేదం అన్నారు. దీనిలో వున్న కవితలను 'అనువాకములు' అన్నారు. పూజలు జరిపేటప్పుడు పూజారులు చదివేవన్నీ మంత్రాలే. మొదటి ప్రపాఠకం (చాప్టరు) లో 5వ పంచాశత్తు (మంత్రం)లో ' ఓ రోలూ! ఓ రోకలీ! ఓ రాయీ ! ఓ చేటా ! ఓ బియ్యమా! ఉంగరము హస్తము నందు గల సూర్యుడు మిమ్మురక్షించుగాక ! ఇలా వుంటాయి ఆ మంత్రాలు.8వ మంత్రంలో " ఓ పురోడాశా (రొట్టెముక్కా)! నీవు పెద్దదానివిగా విస్తీర్ణము కమ్ము! "       కృష్ణ యజుర్వేదంలోని 406 (6-9-10) మంత్రంలో 'అశ్వమా ! లోకము దృష్టికి నీవు చంపబడినదానవు అగుచున్నావు, వాస్తవముగా నీకు మరణములేదు. నీవు హింసింపబడుటలేదు. నీవు చక్కని మార్గమున దేవతలకు చేరుచున్నావు. అప్పుడు నీ కొరకు హర్యములు రథమునకు కూర్చబడును. అశ్వసుందరాంగులు అందు వుందురు. గ...

సింధు నాగరికత తర్వాతికాలంలో తాత్విక చింతన

Image
_సింధు నాగరికత తర్వాతికాలంలో తాత్విక చింతన_       భారతీయ తాత్విక చింతన సింధు ప్రజల చింతనతో ఆర్యుల చింతన సమ్మిళితమైంది.          సింధు నాగరికత తరువాతి కాలం క్రీ.పూ.2000 నుండి ప్రారంభమైంది.అంటే ఇప్పటికీ 4000 సంవత్సరాల కిందటన్నమాట.         సింధు నాగరికత తరువాతి కాలంలో ఈ రోజు  అంందరూ పూజించే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేరు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, అశ్విని మొదలైన వారున్నారు. ఆత్మ పరమాత్మ భావనలు లేవు. ఆనాటి ప్రజలు ఆహారసేకరణతోజీవించేవారు.పశుకాపరులు. ఒకరినుంచి మరొకరు నేర్చుకుంటూ సాగినవే వేదాలు.అప్పటికి పునర్జన్మ సిద్ధాంతం లేదు.        తరువాత కాలంలో ఆత్మ పరమాత్మ భావనలు పునర్జన్మ సిద్ధాంతం తలరాత సిద్దాంతం మొదలైన భావాలు ఒక చింతనగా మనదేశంలో మొదలైనాయి.          పునర్జన్మ భావాన్ని మొట్టమొదటగా   ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది.”కర్మల్ని బట్టి మళ్ళీమళ్ళీ పుడతారు” అని చెప్పిందీ ఉపనిషత్‌. ఛాందోగ్యంలో (5-10-7)లో ఇలా ఉంది: ”మంచి ఆచరణ కలవారు రమణీయమైన యోనిలో – బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య – య...

సింధూ ప్రజల తాత్విక చింతన

Image
సింధూ ప్రజల తాత్విక చింతన       ఆర్యులు ఇరాక్ నుండి వలస రాకముందే భారత దేశంలో వున్న సింధూ నాగరికత ప్రజలు ఉన్నారని 1922లో జరిపిన   తవ్వకాల ద్వారా  తెలిసింది. వీరి కంటే ముందే ఇండియాలో ఐదు లక్షల సంవత్సరాల నుండి మానవ సంచారం ఉందని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అడిచన్నలూరు, కర్నూలు చిత్తూరు వంటి ప్రదేశాల్లో లభించిన ఆధారాలను బట్టి పాతరాతి యుగం లోనూ కొత్త రాతి యుగం లోనూ మానవుల సంచరించినట్లు గా తెలుస్తోందని ప్రముఖ చరిత్రకారుడు కె.ఎస్.చలం తన ఇండియాలో సామాజిక పరిణామం గ్రంథంలో వివరించారు.సింధు ప్రజలే  ద్రావిడులన్న వాదన ఉంది. వీరి తరువాత ఆర్యులు భారతదేశం దేశంలోకి ప్రవేశించాలని చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.కాకపోతే వీరి కన్నా ముందే మన దేశంలో బిల్లులు చెంచు,యానాది ,సవర సంతాల్ ,ముండా వంటి తెగలు మూలవాసులుగా ఉన్నారు.        సింధూ నాగరికత కు పూర్వమే సాధారణ శకం 6000 ప్రాంతాల్లోనే బెలూచిస్థాన్ మెహర్గిడ్  కొండల మధ్య ప్రాంతాలలో ప్రజలు వ్యవసాయం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.  మరో వెయ్యేళ్లకు కుండల తయారీ మొదలైంది .వీరంతా...

ప్రాచీన కాలంలో సంఖ్యా మానం

1*10=10పది 10*10=100 వంద 100*10=1000వేయి 1000*10=10000పదివేలు 10000*10=100000 లక్ష 100000*10=1000000 పది లక్షలు 1000000*10=10000000కోటి 10000000*10=100000000ఆర్యం ఆర్యం*10=ఖర్వం ఖర్వం*10=దశ ఖర్వం దశ ఖర్వం*10=నీలము నీలము*10=దశ నీలము దశ నీలము*10=పద్మము పద్మము*10=దశ పద్మము దశ పద్మము*10=శంఖము శంఖము*10=దశ శంఖము (ఇవి యజుర్వేదం లో (17_852) చెప్పిన గణితం.)

Scientists without a scientific temper

Image
                                              India has not produced any Nobel Prize winner in science in the last 90 years - largely because of the lack of a scientific environment in the country. Jawaharlal Nehru coined the term 'scientific temper' in his book The Discovery of India, which was published in 1946. He was also the President of the Association of Scientific Workers of India (ASWI), which was registered as a Trade Union, and with which I was closely associated with in the 1940s and the early 1950s. (This may be the only example of a Prime Minister of a democracy being the President of a Trade Union.) One of the objectives of ASWI was to propagate scientific temper. It was very active in the beginning, but fizzled out by the 1960s as the bulk of scientists in the country, including many who were occupying high positions, were themselves not committe...

కాల‌విభజన

Image
వేద సిద్ధాంతం వేద కాలంనాటి కాలవిభజనలో అత్యంత సూక్ష్మమైన విభాగం ‘నిమేషం’. దీన్నే వాడుకలో ‘నిమిషం’ అన్నారు. నిమేషం అంటే రెప్పపాటు కాలం. రుగ్వేదంలో ఈ పదాన్ని కాలానికి సంకేతంగా కాకుండా ‘రెప్పపాటు లేనివారు (దేవతలు)’ అనే అర్థంలో వాడారు. మాండూక్యోపనిషత్తులో ‘కలా ముహూర్తాః కాష్ఠాశ్చ అహోరాత్రాశ్చ సర్వశః । అర్ధమాసా మాసా రుతవస్‌ సంవత్సరశ్చ కల్పంతాం।।’ - అంటూ కాలవిభజన గురించి చెప్పారు. మహాభారతం శాంతిపర్వంలోని ‘కాష్ఠా నిమేషా దశ పంచ చైవ....’ అనే శ్లోకం ఉంది. ఇవి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కాలవిభజను దాదాపుగా సమానంగా ఉండే ప్రామాణికాలను గురించి చెబుతాయి. దీని ప్రకారం... 1 నిమేషం = రెప్పపాటు కాలం 15 నిమేషాలు = 1 కాష్ఠం 30 కాష్ఠాలు = 1 కళ 30 కళలు = 1 ముహూర్తం 30 ముహూర్తాలు = 1 దివారాత్రి (ఒక రోజు) 30 దివారాత్రులు = 1 మాసం 12 మాసాలు = 1 సంవత్సరం మనుధర్మశాస్త్రం, అర్ధశాస్త్రంలో కూడా ఇదే రకమైన విభజన ఉంది.  సూర్య సిద్ధాంతం ఇప్పుడు వాడుకలో ఉన్న కాలవిభజనకు సూర్య సిద్ధాంతం పరమ ప్రామాణికం. ఇది కాలాన్ని మరింత సూక్ష్మంగా వివరిస్తోంది. ‘మూర్త’, ‘అమూర్త’ అనే రెండు రకాల కాలమానాలు ఈ సిద్ధాంతంలో ఉన్నాయ...

శంకరుని మిథ్యావాదం నేటి సమాజానికి వర్తించే సిద్ధాంతం కాదు.

Image
            నిద్రలో కలగన్నది వాస్తవం కాదని మెలకువ వచ్చాక తెలుస్తున్నది. ఇదిఅందరికీ అనుభవమే. మరి మేలుకున్నాక అనుభవిస్తున్నదంతా, జరిగినదంతా వాస్తవం కాదని ఎప్పుడు తెలుస్తుంది? దీనికి రజ్జు సర్ప భ్రాంతిని ఉదాహరణగా చెప్పాడు శంకరుడు. (రజు - తాడు, సర్పం - పాము). మెలకువ ఉన్నప్పుడే దూరంగా ఉన్న తాడుని చూసి పాము అనుకుని పొరబడతాం. అలాగే పామును కూడా ఒక్కోసారి తాడని పొరపడవచ్చు. దాని దగ్గరకు పోయి చూస్తే అసలు అది తాడో, పామో తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని వాస్తవమని భ్రమపడుతున్నాం. సాధన ద్వారా అది వాస్తవం కాదని తెలుస్తుందని అన్నాడు శంకరుడు.        నాశనమయేదేదీ వాస్తవం కాదు అని శంకరుడు చెప్పినది తప్పు.“మార్పు, కదలిక, నాశం కలిగిన వస్తువు అవాస్తవికం అనే శంకరుని ప్రాథమిక ప్రతిపాదనే పొరపాటు. ఎందుకంటే ఇంద్రియగోచరమైన ప్రతి వస్తువు కదులుతున్నది.మార్పు చెందుతోంది, నశిస్తున్నది, రూపాంతరం చెందుతోంది. ప్రగతిశీలమైన,ప్రవాహ సదృశమైన ఈ బాహ్య ప్రపంచాన్నంతా వాస్తవమని, శంకరునికి పూర్వమున్న బౌద్ధ, జైన, సాంఖ్య, వైశేషికాది ధోరణులన్నీ అంగీకరించాయి. శంకరుడు మాత్ర...

అసలు భగవంతుడి సృష్టి ఎలా జరిగింది?

Image
ఈ విశ్వాన్ని, మనిషిని దేవుడే సృష్టించాడని చాలా మంది భావిస్తారు. అయితే అందుకు రుజువు లేదు. పోనీ, చెప్పే కల్పనలు, ఊహలేమైనా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా? అంటే అదీ లేదు. అవి హేతుబద్ధంగా ఉండవు. తర్కానికి నిలబడవు. సరే, ఆ విషయం అట్లా ఉండనిచ్చి - మనిషే దేవుణ్ణి సృష్టించాడని అనుకుందాం. ఈ విశాల విశ్వంలో తనకు అండగా ఉండేవాడు, తనను రక్షించేవాడు, తనకు కావల్సినవి ఇచ్చేవాడు ఎవరో ఒకరున్నారన్న భరోసాతో జీవించడమన్నది మంచిదే కదా? అనుకుని, మనిషే దేవుణ్ణి సృష్టించుకుని ఉంటాడు. ఆ రకంగా మనిషికి దేవుడు అవసరమయ్యాడని అనుకుందాం. సరే, మరి దీనికి రుజువులేమైనా ఉన్నాయా అన్నది విశ్లేషించుకుంటే విషయం అర్థమౌతుంది. మనిషి రూపొందించుకుని, తీర్చిదిద్దుకున్న దేవుడు గనుక, దేవుళ్ళంతా మనిషి రూపంలోనే ఉన్నారు. వేరు వేరు మతాల దేవుడి రూపాలు వేరు వేరుగా ఉండొచ్చు. కానీ, మనిషి దేవుణ్ణి తన రూపంలోనే నెలకొల్పుకున్నాడు. దర్శించుకున్నారు. తన లక్షణాలు, తన అలవాట్లు, తన వ్యక్తిత్వం, తన సమాజంలోని నియమ నిబంధనలు వగైరాలన్నీ దేవుడికి ఆపాదించుకున్నాడు. దీన్నే 'ఆంత్రపో మార్ఫిజం' అని అన్నారు. ఒక్కోసారి దేవుణ్ణి ప్రతీకాత్మకంగా కూడా భ...