అసురుల ప్రతిఘటన

 
            pc Wikipedia
  500BCE నాటికి  భారతదేశంలో అనేక గణ రాజ్యాలు ఉండేవి. ఆనాటి సమాజంలో ప్రజలకు స్వేచ్ఛాయుత,క్రమబద్ద జీవన విధానం ఉండేది. స్త్రీల ఆధిపత్యం లో అనేక గణరాజ్యాలు కూడా ఉండేవి.
     50BCE నాటికి వర్ణధర్మం పేరుతో గోబ్రాహ్మణ అధికారం ఎక్కువైంది. ఆ కాలంలో  ప్రజలు పాలకుల అధికారాన్ని ప్రశ్నించడం మొదలైంది. మత విషయాల్లో రాజ్యం జోక్యం చేసుకోవడం వల్ల స్థానికంగా ఉన్న అనేక అసుర జాతులు ప్రతిఘటించాయి.అవే దైత్యులు, దానవులు, నాగులు మాతంగులు, రాక్షసులు మొదలైన గణాలు. వీరు పాలకుల ఆధిపత్యాన్ని ప్రతిఘటించడం ఆ కాలాల్లో రాయబడిన మహాభారత,రామాయణ కథలలో  కనిపిస్తుంది.

  __బి.విజయభారతి.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం